Friday, August 26, 2011

malkapuram high school

మల్కపురం హైస్కూల్ నందు 24-8-11 నాడు రచయిత సత్యశోధన విషదీకరణ ప్రతుల పంపిణీ జరిగింది. ఉప ప్రధానాచార్యులు శ్రీ బిక్షపతి గారు తమ శ్రావ్య పద్య పఠనంతో అందరినీ ముగ్ధుల్ని చేశారు. ఉపాధ్యాయులు ,విధ్యార్థులు సహకరించారు.

No comments:

Post a Comment