Saturday, February 18, 2012

జైత్రయాత్రలో మరో మజిలీ 17-2-2012

కర్కపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో నేడు శ్రీ డా// కాసర్ల రంగారావు గారి సత్యశోధన శతక పఠన మరియు వివరణ కార్యక్రమం జరిగింది. 7థ్ ,6థ్ ,5థ్ పిల్లలు పద్యాలు చదువగా రచయిత వాటిని వివరించారు . ఈ కార్యక్రమం శ్రి పమిడి సతీష్ రెడ్డి గారి అధ్వర్యంలో జరిగింది