Sunday, January 29, 2012

జైత్రయాత్రలో ఇంకో మజిలీ 23-1-2012

23-1-2012 నాడు పరకాల అరవింద స్కూలులో స త్య శోధన శతకము పై సభ జరిగింది. రచయిత శ్రీ కాసర్ల రం గారావు ,పల్లేరు వీరాస్వామి,శ్రిధరాచార్యులు, సుధాకర్ , సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . విధ్యార్థులతో పద్యాలు పాడిం చి రచయిత వాటిని వివరిం చారు. ఏ వార్త 24-1-2012 నాటి అన్ని దినపత్రికలలో వచ్చింది .