ఒంగోలులో విశ్వశాంతి వారు శ్రీమతి కమలపాటి శాంత లక్ష్మి గారి అధ్వర్యంలో ,29 నవంబర్ నాడు ఇందిరా గాంధి పై పద్యకవితా సంకలనం మరియు కవిసమ్మేళనం జరిగింది. అనంతరం కవులకు సన్మానం కూడా చేసారు .అందులో నేనుకూడా ఉన్నాను. దానికి సంబంధించి విషయాలు వివరాలు త్వరలో ఇక్కడ ఉంచగలను
No comments:
Post a Comment